Thursday 29 May 2014

పిచ్చి వాడి చేతిలో రాయి

జనాలు మంచి నాయకుడికి ఓట్లు వేస్తారనుకుంటే ....

బూతులు మాట్లాడే వారికి, సంస్కారం లేని వారికి ఓట్లు వేసారు. . .

ఐదేళ్ళ పరిపాలన ఇంకా మొదలు కాకుండానే ఈ రోజు బందుతో మొదలు పెట్టారు . . 

ఇంకా ఐదేళ్ళు జనాలని ఎన్ని ఇబ్బందులు పెడతారో చూడాలి.

చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయరు . . 

చదువు రాని వాళ్ళకి ఈ పాట్టీలు, నాయకుల మన స్తత్వాలు అర్ధం కావు . . 

ఎవరికి ఓట్లు వేయాలో తెలియని అయోమయం లో బూతులు మాట్లాడే వారికి, సంస్కారం లేని వారికి ఓట్లు వేస్తారు . . . 

 

ఆర్టీసి కి నష్టం వచ్చింది,  మళ్ళీ జనాల మీద రుద్దుతారు (రేట్లు పెరుగుతాయి).

అన్నింటికి సిద్ధంగా ఉండండి.